ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణ కోసం బిడ్ల దాఖలుకున్న గడువును వచ్చే నెల ప్రథమార్ధం వరకు పొడిగించే అవకాశాలున్నాయని శుక్రవారం ఓ కేంద్ర ప్రభుత్వ అధికారి అన్నారు.
ఖమ్మం : కేంద్రప్రభుత్వం తీరును నిరసిస్తూ తలపెట్టిన బ్యాంకు ఉద్యోగుల సమ్మె రెండవ రోజు శుక్రవారం కూడా కొనసాగింది. ఫలితంగా రెండవ రోజున సైతం 12 రకాల జాతీయ ప్రభుత్వరంగ సంస్థల బ్యాకుల్లో కార్యకలాపాలు నిలిచిపో�
strike | ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బ్యాంకు ఉద్యోగులు చేపట్టిన సమ్మె (strike) రెండో రోజూ కొనసాగుతున్నది. బీజేపీ సర్కార్ ప్రభుత్వ రంగ బ్యాంకులను కార్పొరేట్లకు కట్టబెట్టడానికి కుట్రలు
చండ్రుగొండ: జాతీయ బ్యాంకు ఉద్యోగ సంఘాల పిలుపు మేరకు 16, 17 తేదీల్లో సమ్మె చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో గురువారం మండలంలో బ్యాంకులు మూతపడ్డాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన బ్యాంకుల ప్రవేటీకరణ, వ
న్యూఢిల్లీ, డిసెంబర్ 1: ప్రైవేటీకరణను నిరసిస్తూ ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు ఆందోళన బాట పడుతున్నారు. ఇప్పటికే ఆయా రంగాల్లోని ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్పరం చేస్తున్న మోదీ సర్కారు.. దేశ ఆర్థిక వ్యవస్�
ఢిల్లీ,జూన్ 23: కేంద్ర ప్రభుత్వం మరో రెండు బ్యాంకులను ప్రయివేటీకరించాలని నిర్ణయించింది. ప్రయివేటీకరించేందుకు నీతి అయోగ్ ఇటీవల పలు బ్యాంకులను సిఫార్సు చేసింది. తాజాగా ఆ జాబితా నుంచి రెండు బ్యాంకులను షార్�
న్యూఢిల్లీ: రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించేందుకు రంగం సిద్ధమైంది. దీనికోసం వచ్చే వర్షాకాల సమావేశాల్లో బ్యాంకింగ్ రెగ్యులేషన్స్ అండ్ బ్యాంకింగ్ లా చట్టానికి కేంద్ర ప్రభుత్వం స
న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్ లో పొందుపరిచిన మెగా ప్రైవేటీకరణ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లేందుకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ)లో వాటా విక్రయానికి నరేంద్ర మోదీ �
త్వరలో ఖరారు చేయనున్న కేంద్రం న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లో ప్రైవేటీకరించనున్న రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను నీతి ఆయోగ్ త్వరలో ఖరారు చేయను
ముంబై : విశాఖ ఉక్కు సహా పీఎస్యూల అమ్మకంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంటే ప్రభుత్వ రంగ ప్రైవేటీకరణతోనే వృద్ధి రేటు పరుగులు పెడుతుందని బిగ్బుల్ రాకేష్ జంఝన్వాలా చెప్పుకొచ్చారు. దేశం రెండంకెల వృద్ధి
న్యూఢిల్లీ: పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. ఈ ప్రక్రియ కొనసాగుతుం�
న్యూఢిల్లీ: బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఓవైపు బ్యాంకు ఉద్యోగులు దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్నా.. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు.