అన్ని బ్యాంకులు రుణాలపై వడ్డీరేట్లను త్వరితగతిన తగ్గించాల్సిన అవసరం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నివేదిక ఒకటి సూచించింది. ఈ నెల ఆరంభంలో జరిగిన ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో రెపోర�
మహిళా సంఘాలను మరింత బలోపేతం చేసే దిశగా వికారాబాద్ జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. మహిళలు ఆర్థికంగా రాణించేందుకు వడ్డీలేని, స్వల్ప వడ్డీతో కూడిన రుణాలను మంజూరు చేస్తున్నది.
మక్తల్ మండలంలో త్వరలో పాడిరైతులతో పాడిరైతుల ఉత్పత్తి సంఘాలు ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి పేర్కొన్నారు. గురువారం నాబార్డు నుంచి మక్తల్ మండలంలో ఏర్పాటు చేసే పాలడైరీ ప్రొసీ
షాబాద్ : వివిధ సంక్షేమ శాఖలు చేపడుతున్న ఆర్థిక చేయూత పథకాలు అర్హులైన లబ్ధిదారులకు సకాలంలో చేరేలా బ్యాంకర్లు, సంబంధిత శాఖా అధికారులు సమిష్టిగా కృషి చేయాలని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్జై�
పండుగల సీజన్ మొదలైంది. బ్యాంకులు రుణాల మీద వడ్డీలు తగ్గిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనంత తక్కువ వడ్డీరేటుకే పర్సనల్ లోన్, కన్స్యూమర్ లోన్లతోసహా హౌజింగ్ లోన్లను అందిస్తున్నాయి. గతేడాది మార్చి నుంచ�