వికారాబాద్ జిల్లాలో స్వయం సహాయక సంఘాల(ఎస్హెచ్జీ) మహిళలు ఆర్థికంగా ముందడుగు వేస్తున్నారు. ప్రభుత్వం అందించిన రుణాలతో స్వయం ఉపాధిని ఏర్పాటు చేసుకొని ఆర్థికంగా బలోపేతమవుతున్నారు.
మహిళా సంఘాల ఆర్థిక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా తోడ్పాటు అందిస్తున్నది. బ్యాంకు లింకేజీ ద్వారా వడ్డీ లేని, స్వల్ప వడ్డీతో రుణాలను అందిస్తుండగా మహిళలు పలు రకాలుగా స్వయం ఉపాధి పొందుతున్నార�
మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నది. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు అనేక పథకాలను రూపొందిస్తున్నది. ఇందులో భాగంగా కొన్నిం టి కింద రుణాలు ఇస్తున్నది. స్త్రీనిధి, బ్యాంకు లింకేజీ ద్వారా లక్షల�
మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఎస్హెచ్జీ సభ్యులతో ఏర్పాటు చేసిన రైతు ఉత్పత్తిదారుల సంస్థలు మంచి ఫలితాలను సాధిస్తున్నాయి. పంటల సాగు, ఉత్పత్తుల మార్కెటింగ్లో కీలకపాత్ర పోషిస్త�
జిల్లాలో బ్యాంకు లింకేజీ 100శాతం పూర్తి కావాలని, స్పెషల్ డెవెలాప్మెంట్ ఫండ్స్ కింద చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు.