Banjara | అటు జోరుగా వర్షం కురియడంతో.. ఇటు కరెంటు పోయింది. దీంతో రాత్రంతా జాగారమే చేయవలసి వచ్చింది ఆ గ్రామ ప్రజలు. మూడు నెలల క్రితం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా.. కరెంటు సమస్య పరిష్కరించకపోవడంతో ప్రజలు నానా�
బంజారాల ఆరాధ్య దైవం సద్గురు సంత్ శ్రీసేవాలాల్ మహరాజ్ జయంతి సందర్భంగా గిరిజన బిడ్డలందరికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) శుభాకాంక్షలు తెలిపారు. ఆ మహనీయుడు చూపిన ఆదర్శమార్గంలో మానవ శ్రేయస్సు క
రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు లంబాడీలను వేధిస్తున్నదని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాంబల్నాయక్ ఒక ప్రకటనలో విమర్శించారు. ఫార్మా కంపెనీల పేరుతో సీఎం సొంత నియోజకవర్గంలోని రైతులు, ప�
రాష్ట్రంలో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయకుండా కేంద్రం తాత్సారం చేస్తున్నదని, విశ్వవిద్యాలయంపై ఇక కేంద్రంపై పోరు తప్పదని బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు డి. శ్రీను నాయక్ హెచ్చరించారు.
కర్ణాటకలో ఇటీవల ఎస్సీల రిజర్వేషన్ను 15 శాతం నుంచి 17 శాతానికి పెంచిన ప్రభుత్వం.. ఉప కులాల వారీగా రిజర్వేషన్లు ప్రకటించింది. ఈ 17 శాతం రిజర్వేషన్లలో 6 శాతాన్ని ఎస్సీ లెఫ్ట్ సబ్-క్యాటగిరీకి, 5.5 శాతాన్ని ఎస్సీ ర
బంజారాల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి కమలాకర్ పేర్కొన్నారు. శనివారం స్థానిక సప్తగిరి కాలనీలోని సంత్ శ్రీ సేవాలాల్ మందిర స్థలంలో నిర్వహించిన జయ
బంజారాలకు సేవాలాల్ మార్గదర్శకుడని, ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. హనుమకొండ సుబేదారిలోని �
Porika Rajkumar | తెలంగాణ సంస్కృతిలో బంజారాల ప్రస్థానం ప్రత్యేకమైనది. కట్టూబొట్టూ, ఆచార వ్యవహారాల్లో వారి శైలి విభిన్నంగా ఉంటుంది. ఆ విచిత్రాలనే సచిత్రాలుగా క్యాన్వాస్పై ప్రతిష్ఠిస్తున్నాడు ములుగు మండలం మదనపల్