ఆమె చదివింది పదిలోపే! అయితేనేం తనలో దాగి ఉన్న సృజనాత్మకతే ఆమెకు ఆధారమైంది. జీవనోపాధిగా మారి కుటుంబ పోషణలో భాగస్వామిని చేసింది. హైదరాబాద్ పాతబస్తీలో దొరికే మట్టి గాజులకు ప్రత్యేక గుర్తింపు ఉంది.
నస్రుల్లాబాద్ మండలంలోని మైలారం గ్రామ శివారులో గల కొచ్చర్ మైసమ్మ ఆలయానికి ఆదివారం బోధన్ పట్టణానికి చెందిన చింతామణి సప్తగిరి 11 గ్రాముల బంగారు రెండు గాజులను ఆలయ కమిటీ సభ్యులకు ఆయన ఆదివారం అందజేశారు.
Farooq Abdullah: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ను భారత్లో కలిపేస్తామని ఇటీవల రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై జమ్మూకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫారూక్ అబ�
ఆధునిక యువతులు రకరకాల గాజులు ధరిస్తున్నారు. బంగారం, వెండి, ప్లాస్టిక్, ఇతర లోహాలతో తయారైన గాజులూ మగువల అలంకరణలో భాగమయ్యాయి. వీటిని మరింత అందంగా మలిచేందుకు రాళ్లు, రత్నాలు, ముత్యాలు జతచేస్తున్నారు. బంగారప
తెలంగాణకు చెందిన మరో రెండు ఉత్పత్తులకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ (జీఐ) గుర్తింపు లభించే అవకాశం ఉన్నది. ఇప్పటికే రాష్ర్టానికి చెందిన 15 ఉత్పత్తులకు జీఐ గుర్తింపు రాగా, హైదరాబాద్ లక్క గాజులు, తాండూరు రెడ్