లండన్లో 17 ఏళ్లపాటు స్వీయ ప్రవాస జీవితాన్ని గడిపిన తారిఖ్ రహ్మాన్ బంగ్లాదేశ్కు కొత్త ప్రధాని కానున్నారు. ఆయన తండ్రి స్థాపించిన పార్టీ 20 ఏండ్ల తర్వాత బంగ్లాదేశ్లో అధికారంలోకి వస్తున్నది.
బంగ్లాదేశ్ సాధారణ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) ముందంజలో ఉంది. గురువారం దేశంలోని 299 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అనంతరం ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో కడపటి వార్తలందేసరి
బంగ్లాదేశ్లో దారుణం జరిగింది. రూ.35 వేల అప్పు తీర్చలేదన్న కారణంగా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ)కి చెందిన స్థానిక నాయకుడొకరు హిందూ మహిళ(21)పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. స్థానిక మీడియా కథనం ప్రకా�
ముహమ్మద్ యూనస్ సారథ్యంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వంపై మాజీ ప్రధాని ఖలీదా జియా నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషలిస్టు పార్టీ(బీఎన్పీ) ఒత్తిడి పెంచింది. డిసెంబర్ కల్లా దేశంలో ఎన్నికలు నిర్వహించ�
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా వీసా గడువును భారత్ పొడిగించింది. బంగ్లాదేశ్ నుంచి పారిపోయి వచ్చిన హసీనా ఆగస్టు నుంచి భారత్లోనే ఉంటున్నారు. ఆమెను తమకు అప్పగించాలంటూ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత
Khaleda Zia: బంగ్లాదేశ్ జైలులో ఉన్న ఆ దేశ మాజీ ప్రధాని, ప్రతిపక్ష నేత ఖలీదా జియాను రిలీజ్ చేయాలని దేశాధ్యక్షుడు మొహమ్మద్ షాహబుద్దిన్ ఆదేశించారు. జియా ప్రత్యర్థి.. షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిన తర్�