PM Modi | గుజరాత్లో కొత్తగా నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద కార్పొరేట్ ఆఫీస్ హబ్ అయిన సూరత్ డైమండ్ బోర్స్ భవనాన్ని ప్రధాని మోదీ ఆదివారం ప్రారంభించనున్నారు.
గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం యాపిల్.. భారత్లో తమ తొలి స్టోర్ను తెరిచింది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ)లో సంస్థ సీఈవో టిమ్ కుక్ చేతులమీదుగా మంగళవారం ప్రారంభమైంది.
Apple BKC | ఐఫోన్ల ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానేవచ్చింది. దేశంలో తన తొలి రిటైల్ అవుట్లెట్ను మంగళవారం ముంబైలో ప్రారంభిస్తున్నది.
ముంబై | దేశ ఆర్థిక రాజధాని ముంబైలో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ కుప్ప కూలింది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ ప్రాంతంలో ఫ్లైఓవర్ను నిర్మిస్తున్నారు.