పాలకుర్తి పర్యాటక సర్కిల్ అభివృద్ధి పనులు పడకేశాయి. పాల్కూరికి సోమనాథుడు, బమ్మెర పోతన వంటి ప్రముఖ కవుల జన్మస్థలం కావడంతో ఇక్కడ పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలని 2017లో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది.
శుక మహర్షి రాజర్షి పరీక్షిత్తుతో- భారతా! కృష్ణుని వలెనే వేష భూషలు, భాష గల ఉద్ధవుని చూచి గోప యోషిత- స్త్రీలు ఆయన చుట్టూ మూగి శిరసా నమస్కరించి ఇలా పలికారు.. ‘అయ్యా, ఉద్ధవా! నీవెవరివో మాకు తెలుసు. ఇద్ధ- ప్రకాశించ�
ప్రాచీన కవుల అక్షర సేద్యానికి సాహిత్యమే అసలు సాక్ష్యం. అది భావి తరాలకు చేరాలి. అస్తిత్వం అర్థం కావాలి. కానీ సమైక్య పాలనలో అది జరగలే. స్వరాష్ట్రం సిద్ధించాక ఆ బాధ్యతను తెలంగాణ ప్రభుత్వం భుజాన వేసుకున్నది.
మహా భాగవత గ్రంథకర్త బమ్మెర పోతనామాత్యుడు పుట్టిన ఊరు బమ్మెరలో శిలాయుగ సంస్కృతితోపాటు బౌద్ధ, జైన చారిత్రక ఆధారాలు ఉన్నట్టు చరిత్ర పరిశోధకుడు రెడ్డి రత్నాకర్రెడ్డి తెలిపారు.
తెలంగాణ ప్రాచీన మహాకవుల స్మృతులను పదిలపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఆ కవుల జీవిత విశేషాలను నేటి తరానికి తెలిసేలా ప్రత్యేక చర్యలు చేపట్టింది. సోమనాథుడు నివసించిన పాల్కురికి (ప్రస్తుత ప�