జిల్లాలో గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగింది. మహేశ్వరం, చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో కొన్ని రోజులుగా పూజలందుకున్న గణనాథులకు భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు.
హైదరాబాద్ సహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల పరిధిలో మంగళవారం గణేశ్ నిమజ్జనోత్సవం ప్రశాంతంగా ముగిసింది. డప్పు చప్పుళ్లు, కోలాటం, భజనలు, యువకుల నృత్యాలు, భక్తుల కోలాహలం నడుమ వినాయకుడి శోభాయాత్ర అంతటా సందడి
హైదరాబాద్లో ప్రధానంగా ఈ ఏడాది బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలం పాట ధర రూ.24.60లక్షలు పలికింది. ఈ లడ్డూను బాలాపూర్ గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యుడు వంగేటి లక్ష్మారెడ్డి దక్కించుకొన్నారు.
బడంగ్పేట : ప్రతి ఏడాది వేలంపాటలో ప్రత్యేకతను సంతరించుకుంటున్న బాలాపూర్ లడ్డూ ఈ ఏడాది కూడా రికార్డు స్థాయి ధరను సొంతం చేసుకుంది. ఈ ఏడాది నాదర్గుల్కు చెందిన మర్రి శశాంక్ రెడ్డి, ఆంధ్రప్రదేశ�
బాలాపూర్ లడ్డూ | ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న బాలాపూర్ లడ్డూ మరో సారి రికార్డు ధర పలికింది. గతేడాది కంటే రూ.లక్ష అధికంగా రూ.18 లక్షల 90 వేలు పలికింది.