Tea Coffee | పొరుగునున్న కర్ణాటక రాష్ట్రం (Karnataka state) లో పాలు (Milk), కాఫీ (Coffee), టీ (Tea) ల అమ్మకాలు (Sales) నిలిచిపోయాయి. జీఎస్టీ అధికారులు తమకు నోటీసుల ఇవ్వడాన్ని నిరసిస్తూ చిరు వ్యాపారులు తమ బేకరీలు, చాయ్ దుకాణాల్లో టీ, కాఫ�
పట్టణంలోని పలు రెస్టారెంట్లు, బేకరీలు, కిరాణా షాపులపై మున్సిపల్ అధికారులు శనివారం కొరడా ఝులిపించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ ఆధ్వర్యంలో స్థానిక మోర్ సూపర్ మార్కెట్, గీత భవన్ ఉడిపి హ�
కోరుట్ల పట్టణంలోని పలు తినుబండారుల షాపుల్లో మున్సిపల్ అధికారులు శుక్రవారం కొరడా ఝులిపించారు. మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ ఆధ్వర్యంలో స్థానిక వాసవి మెస్, ఆర్ఆర్, భవర్చీ బిర్యానీ రెస్టారెంట్లు, డాల్�
న్యూ ఇయర్ జోష్ అంబరాన్నంటింది. ఎక్కడ చూసినా హంగామా అదిరిపోయింది. శనివారం అర్ధరాత్రి 12 గంటలకు 2022 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ, 2023ను స్వాగతిస్తూ ప్రజలు సంబురాల్లో మునిగితేలారు.