పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల ఖరారుకు ప్రభుత్వం జారీచేసిన జీవో46పై బీసీ కులసంఘాలు, మేధావులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తక్షణం ఆ జీవోను ఉపసంహించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
మాదిగ, మాల మినహా మిగతా 57మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్సీ కులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుచేయాలని ఎంబీఎస్సీ హ కుల పోరాట సమితి జాతీయ వ్యవ స్థాపక అధ్యక్షుడు బైరి వెంకటేశం డిమాండ్ చేశారు.
ఎస్సీ ఉపకులాల సమస్యలు పరిషరించి న్యాయం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఎస్సీ ఉపకులాల హకుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు బైరి వెంకటేశం విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సంఘం నేతలతో సీఎం రేవంత్రెడ్డిని శుక్�
పెద్దపల్లి, వరంగల్ ఎంపీ స్థానాలను తమకే కేటాయించాలని కాంగ్రెస్ పార్టీని ఎస్సీ ఉపకులాల హకుల పోరాట సమితి డిమాండ్ చేస్తున్నది. సీఎం రేవంత్రెడ్డికి విజ్ఞప్తి చేస్తూ సమితి ఎస్సీ జాతీయ అధ్యక్షుడు బైరి వె�