శంషాబాద్ మండలం బహదూర్గూడ గ్రామంలో బుల్లెట్ట్రైన్ ప్రాజెక్టు ఏర్పాటుకు రైతులు 650 భూములు ఇవ్వడానికి నిరాకరించడంతో పోలీసులు వారిపై కేసులు నమోదు చేసి, వారి భూముల్లో అధికారులు బలవంతంగా ఫెన్సింగ్ వేసి�
Bahadurguda Land Acquisition | బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం బహదూర్గూడలో చేపడుతున్న భూసేకరణ వ్యవహారంలో హైకోర్టు కీలక మధ్యంతర ఆదేశాలు జారీచేసింది.
Bahadurguda | రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని బహదూర్గూడ గ్రామంలో శనివారం జరిగిన ఘటనలో మహిళా రైతులపై పోలీసులు నాన్బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. ఈ ఘటనపై రెండు కేసులు నమోదు చేయగా, బీఆర్ఎస్ నేతలతో పాటు 50
పేదల భూములను గుంజుకోవడం కోసమే సీఎం రేవంత్రెడ్డి హైడ్రాను ఏర్పాటు చేశారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి విమర్శించారు. ఆదివారం శంషాబాద్ మండలంలోని బహదూర్గూడ గ్రామంలో రైతులను బీఆర�
బహదూర్గూడ గ్రామంలో బుల్లెట్ ట్రైన్ హబ్ కోసం 650 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవడం కోసం శనివారం తెల్లవారు జామున గ్రామాన్ని చుట్టు ముట్టిన పోలీసులు రైతులు చేపడుతున్న దీక్షను భగ్నం చేసి 650 ఎకరాల భూమి చుట్ట�
Bahadurguda | రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్గూడ గ్రామంలో అర్ధరాత్రి మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీక్ష నిర్వహిస్తున్న బహదూర్గూడ రైతులను అర్ధరాత్రి వేళ అదుపులోకి తీసుకున్నారు.
Bahadurguda | రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్గూడ గ్రామంలో బుల్లెట్ ట్రైన్ హబ్ కోసం శనివారం జరిగిన భూసేకరణ ప్రక్రియ పోలీసుల అత్యుత్సాహంతో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. శాంతియుతంగా నిరసన చేపడుతు
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్గూడలో 650 ఎకరాల భూమి కోసం పోలీస్ ఆపరేషన్ మొదలైంది. తమ పట్టా భూములను రక్షించుకునేందుకు గత పది రోజుల నుంచి శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులు, గ్రామస్తులను పోలీసుల�