బాగ్లింగంపల్లిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఇద్దరు విద్యార్థులకు గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నా యి.. ఎంఐజీ పార్క్ సమీపంలో వేగంగా దూసుకొచ్చిన మారుతి ఆల్టో కారు ఫుట్పాత్పై నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దర�
ఎస్వీ వర్సిటీ పూర్వ వైస్ చాన్స్లర్ ఆచార్య కొలకలూరి ఇనాక్ చిక్కడపల్లి, ఫిబ్రవరి 20: సామాజిక సమస్యలపై సామాన్యులకు అర్థమయ్యేలా కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న రచనలు, పాటలను రాశారని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద�