Rajyasabha | రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించే మూడు రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఈ మేరకు రిటర్నింగ్ అధికారి ఉపేందర్రెడ్డి ఏక్రగీవంగా ఎన్నికైన వారి జాబితాను ప్రకటించారు. బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవిచ�
కాంగ్రెస్ సర్కార్ అవగాహన లేకుండా కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పజెప్పిందని, ఫలితంగా కృష్ణా బేసిన్లోని తెలంగాణ రైతులు తీవ్రంగా నష్టపోతారని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్�
గత సమావేశంలో సభ్యులు లేవనెత్తిన సమస్యలను ఇప్పటి వరకు ఎందుకు పరిష్కరించలేదని జిల్లా పరిషత్ చైర్మన్ బండ నరేందర్రెడ్డి ఆయా శాఖల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అందుకోసమే ఐటీఐఆర్ ప్రాజెక్టు రద్దు దేశంలో తెలంగాణ ఆర్థిక పరిస్థితే మెరుగు ఉత్తమ్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలువదు కాగ్ నివేదికే కేంద్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టింది రాష్ట్ర ప్రజల కోసం ఎంతదూరమైనా ప�