బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో కొంతమంది ధాన్యానికి వ్యాపారులు టెం డర్లు వేయలేదని బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో మంగళవారం రైతులు ఆందోళన చేపట్టారు. మార్కెట్కు అన్నిరకాల వ్యవసాయ ఉత్పత్తులు 10,205 క్వ�
మహబూబ్నగర్ జిల్లా బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో సోమవారం రైతులు ఆందోళనకు దిగారు. 120 మంది రైతులు 4,500 క్వింటాళ్ల మక్కజొన్నను మార్కెట్కు విక్రయానికి తెచ్చారు. బస్తా తూకం బరువు పెంచాలని ట్రేడర్లు టెండర్లన�
కందులకు రోజురోజుకు ధరలు పెరుగుతున్నాయి. గురువారం క్వింటా రూ.8,509ధర పలుకగా శుక్రవారం రూ.8,661 కి పెరిగాయాయి. అంటే ఒక్కరోజులోనే దాదాపుగా రూ.160 పెరిగింది. బాదేపల్లి వ్యవసాయ మార్కెట్కు శుక్రవారం 177 క్వింటాళ్ల కందు�
బాదేపల్లి వ్యవసాయ మా ర్కెట్లో మళ్లీ ఆర్ఎన్ఆర్ ధాన్యానికి ధరలు పెరిగాయి. మంగళవారం క్వింటా రూ.3,331 పలుకగా బుధవారం క్వింటా రూ.3,539 ధర పలికింది. బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో ఆర్ఎన్ఆర్ రకం ధాన్యానికి అత్�
పత్తికి అత్యధిక ధర పలికింది. గత బుధవారం రూ.8,400 పలికిన పత్తి.. శనివారం రూ.400 పెరిగి గరిష్ఠంగా రూ.8,801 ధర వచ్చింది. బాదేపల్లి వ్యవసాయ మార్కెట్కు 294 క్వింటాళ్ల పత్తి అమ్మకానికి రాగా.. క్వింటాకు గరిష్ఠంగా రూ.8,801, కనిష్�