అయోధ్య బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ వార్షికోత్సవాలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. యజుర్వేద పారాయణంతో బాలరాముని విగ్రహ ప్రతిష్ట వార్షికోత్సవాలు జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు బాల రాము
అయోధ్య బాలరాముడికి మరోసారి సిద్దిపేట జిల్లా దుబ్బాక చేనేత వస్ర్తాలను అలంకరించారు. దుబ్బాక పట్టణంలోని హ్యాండ్లూమ్ అండ్ హ్యాండీక్రాఫ్ట్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ వారు తయారు చేసిన చేనేత వస్ర్తాల
శ్రీరామ నవమి సందర్భంగా అయోధ్య రామయ్యకు బుధవారం సూర్యతిలక ధారణ అంగరంగ వైభవంగా జరిగింది. గర్భగుడిలోని బాల రాముని నుదుటి పై సూర్య తిలకం అలంకరణ విజయవంతంగా జరిగింది.
అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠాపనోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లావ్యాప్తంగా సోమవారం శ్రీరామనామం మార్మోగింది. ఉదయాన్నే వాకిళ్లలో కల్లాపి చల్లి రంగు రంగుల ముగ్గులు వేశారు. గుమ్మాలకు మామిడి ఆకులతో �