ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు శనివారం ప్రారంభమయ్యాయి. ఆయన భౌతిక కాయాన్ని ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని గ్రాండ్ మొసల్లాలో ప్రజల సందర్శనార్థం ఉంచగా, నల్లని రంగు దుస్తులు ధరించిన �
PM Modi | ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ (Supreme Leader) అయతొల్లా అలీ ఖమేనీ (Ayathollah Ali Khamenei) అంత్యక్రియలకు హాజరుకావాలని భారత ప్రధాని మోదీ (PM Modi) ని ఇరాన్ (Iran) ఆహ్వానించారు. ఈ మేరకు ఆ దేశ అధ్యక్షుడు పెజెష్కియాన్ స్వయంగా లేఖ రాశారు.
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ మరణించి ఉంటారన్న ప్రచారం మళ్లీ ఆ దేశంలో తెరపైకి వచ్చింది. మషాబాద్లో మొజ్తబా ఖమేనీ కుడ్య చిత్రాన్ని అధికారులు ఆవిష్కరించడం ఈ అనుమానాలకు తావిస్తున్నది.
Jammu and Kashmir : ఇరాన్ అధ్యక్షుడు అయతొల్లా ఖమేనీ మృతితో కాశ్మీర్లో ముస్లింలు చేపట్టిన నిరసన ప్రదర్శన ఆందోళనకు దారితీసిన సంగతి తెలిసిందే. దీంతో అక్కడి పోలీసులు, భద్రతా బలగాలు ఆంక్షలు విధించారు. అయితే, శనివారం ను�
గత ఏడాది అక్టోబర్ 7న పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ ఇజ్రాయెల్పై దాడి చేయడంతో ప్రారంభమైన హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం ఏడాది కాలంగా రావణ కాష్ఠంలా రగులుతూనే ఉంది.