ఫిబ్రవరి 24న సోమవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్, ప్రభుత్వ సిటీ కాలేజీలోని ఆజామ్ హాల్లో ‘సిటీ కాలేజీ మఖ్దూమ్ మొహియుద్దీన్ జాతీయ పురస్కారం 2025’ ప్రదానోత్సవ సభ జరుగనున్నది. ఈ పురస్కారాన్ని డాక్టర్ నలిమెల భ�
దేశ భవిష్యత్ యువత భుజస్కంధాలపై ఉందని జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా అన్నారు. శుక్రవారం గీతం హైదరాబాద్ ప్రాంగణంలోని కిన్నెర సెమినార్ హాల్లో కౌటిల్య స్కూల్ ఆఫ్ ప�
యాభయ్యేళ్ళ క్రితం వచ్చిన గుండమ్మ కథ సినిమాలో ‘లేచింది మహిళా లోకం.. నిద్ర లేచింది మహిళా లోకం’ అని వచ్చిన పాట నేడు వాస్తవ రూపం దాల్చిందని, అన్ని రంగాలలో పురుషులతో సమానంగా స్త్రీలు రాణిస్తున్నారని శాసనసభ స్�
బహుముఖ ప్రజ్ఞాశాలి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఈ తరం రాజకీయ నాయకులకు స్ఫూర్తిదాయకమని, పీవీకి అత్యున్నత భారతరత్న అవార్డు ఇవ్వడం దేశానికే గర్వకారణమని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు.