దీపావళి పండుగ నేపథ్యంలో సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేసే పటాకుల దుకాణాలకు సంబంధించి తాత్కాలిక లైసెన్స్ కోసం ఈనెల 24లోపు దరఖాస్తు చేసుకోవాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినాశ్ మహంతి
16వ అఖిల భారత పోలీసు బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్నకు రాష్ట్ర పోలీసు శాఖ అతిథ్యమిస్తోందని డీజీపీ రవి గుప్తా వెల్లడించారు. డీజీపీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు.