భారత్తో జరుగుతున్న నాలుగో టీ20లో సఫారీ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ప్రమాదకర ఓపెనర్ క్వింటన్ డీకాక్ (14) మైదానం వీడాడు. హర్షల్ పటేల్ వేసిన ఐదో ఓవర్ ఐదో బంతికి అతను పెవిలియన్ చేరాడు. హర్షల్ వేసిన బంతిని ముం�
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్లో ఫేవరెట్లుగా బరిలో దిగిన టీమిండియా.. వరుసగా రెండు మ్యాచుల్లో ఓటమిపాలైంది. ఈ క్రమంలో జట్టు కూర్పుపై కూడా అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇలాంటి సమయంలో భారత జట్టులో రెండు మార్పులు చేస�
ఈ ఐపీఎల్లో తొలి మ్యాచ్ ఆడుతున్న జేసన్ హోల్డర్.. చివరి ఓవర్లో మూడు వికెట్లతో విజృంభించడంతో సన్రైజర్స్ వరుసగా రెండో మ్యాచులోనూ ఓటమి చవిచూసింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్రైజర్స్.. లక్నో బ్యాటర్ల�
లక్నో సూపర్ జెయింట్స్తో జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ జట్టు తంటాలు పడుతోంది. 170 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన సన్రైజర్స్ను ఆవేశ్ ఖాన్ దెబ్బకొట్టాడు. తను బౌలింగ్కు వచ్చిన తొలి ఓవర్లోనే కెప్టెన్ కే�
లక్నో, గుజరాత్ మెరిసేనా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సరికొత్త హంగులతో మన ముందుకు రాబోతున్నది. ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెట్ లీగ్లలో ఒకటిగా వెలుగొందుతున్న ఐపీఎల్ 15వ సీజన్కు సమయం ఆసన్నమైంది. �
న్యూఢిల్లీ: ఐపీఎల్లో మెరిసిన ఆటగాళ్లను భారత క్రికెట్ జట్టు అట్టి పెట్టుకుంటోంది. త్వరలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచ కప్లో అవసరమైతే వారి సేవలు వాడుకునేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో ఇప్పటికే జమ్ము కశ్మీ�