mountaineering trainees: ఉత్తరాఖండ్లోని ఘర్వాల్ హిమాలయ ప్రాంతంలోని గంగోత్రి సమీపంలో ఇవాళ కొండచరియలు విరిగిపడ్డాయి. ద్రౌపది దండా-2 పర్వతం వద్ద కొండచరియలు కూలిపడ్డాయి. అయితే ఆ ప్రాంతంలో నెహ్రూ
నేపాల్లో భారీ హిమపాతం సంభవించింది. ఒక్కసారిగా హిమపాతం దూసుకువచ్చి బేస్ క్యాంప్లోని టెంట్లను ధ్వంసం చేసింది. పర్వతారోహకులు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని తలో దిక్కు పారిపోయి...
avalanche at Kedarnath temple:హిమాలయాల్లోని కేదార్నాథ్ జ్యోతిర్లింగ క్షేత్రం వద్ద ఇవాళ ఉదయం భారీగా మంచుచరియలు విరిగిపడ్డాయి. కేదార్నాథ్ ఆలయం వెనుక భాగంలో సుదూరంలో ఉన్న కొండచరియలు ఒక్కసారిగా కూలాయి. దీంతో ఆ
న్యూఢిల్లీ: 1984లో సియాచిన్లో అదృశ్యమైన సైనికుడు లాన్స్ నాయక్ చంద్ర శేఖర్ మృతదేహాన్ని తాజాగా బంకర్లో గుర్తించారు. 38 ఏళ్ల తర్వాత ఆ సైనికుడు మృతదేహం లభ్యమైంది. కుమావన్ బెటాలియన్కు చెందిన లాన్�
న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్లోని కీమెంగ్ సెక్టార్లో ఆదివారం కొండచరియలు విరిగిపడ్డ ఘటనలో ఏడుగురు ఆర్మీ జవాన్లు గల్లంతు అయిన విషయం తెలిసిందే. అయితే ఆ సైనికుల మృతదేహాలను గుర్తించారు. రెస�
న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్లోని కీమెంగ్ సెక్టర్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఏడు మంది భారతీయ సైనికులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఆ ఆర్మీ సైనికుల కోసం గాలింపు చర్యలు చేపట్టి�
చమోలీ : ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో ఫిబ్రవరి 7వ తేదీన అకస్మాత్తుగా భారీ వరద వచ్చిన విషయం తెలిసిందే. కొండచరియలు విరిగిపడడం వల్ల వచ్చిన ఆ ఉప్పెనలో సుమారు 200 మంది మరణించారు. ఆ ఘటనప�