Avalanche | ప్రముఖ పర్యాటక ప్రాంతమైన సిక్కిం (Sikkim)లోని నాథు లా పర్వత శ్రేణులను (Nathu La
mountain pass) భారీ అవలాంచ్ (Avalanche ) (మంచు ఉప్పెన, మంచు తుపాను) ముంచెత్తింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఆరుగురు టూరిస్ట్లు (Tourists) ప్రాణాలు కోల్పోగా.. 11 మం
ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన గుల్మార్గ్లోని అఫర్వత్ పర్వతం వద్ద ఘోర ప్రమాదం జరిగింది. భారీ చరియ విరగడంతో పోలండ్కు చెందిన ఇద్దరు పర్యాటకులు మృతిచెందారు. మరో 19 మంది పర్యాటకులు గాయపడ్డారు.
Avalanche | జమ్మూకశ్మీర్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం గుల్మార్గ్లో గల స్కీ రిసార్ట్ను భారీ హిమపాతం ముంచెత్తింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. సుమారు 19 మందిని అధికారులు సురక్షితంగా రక్షించారు.
కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదుకావడంతో ఇటీవల జమ్మూకశ్మీర్లోని ప్రముఖ హిల్స్టేషన్ సోనామార్గ్లో అవలాంచ్ (మంచు ఉప్పెన) ఏర్పడిన విషయం తెలిసిందే. తాజాగా అలాంటి మంచు ఉప్పెన టిబెట్లోని నైరుతి ప్రాంతాన్ని ముం�
mountaineering trainees: ఉత్తరాఖండ్లోని ఘర్వాల్ హిమాలయ ప్రాంతంలోని గంగోత్రి సమీపంలో ఇవాళ కొండచరియలు విరిగిపడ్డాయి. ద్రౌపది దండా-2 పర్వతం వద్ద కొండచరియలు కూలిపడ్డాయి. అయితే ఆ ప్రాంతంలో నెహ్రూ
నేపాల్లో భారీ హిమపాతం సంభవించింది. ఒక్కసారిగా హిమపాతం దూసుకువచ్చి బేస్ క్యాంప్లోని టెంట్లను ధ్వంసం చేసింది. పర్వతారోహకులు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని తలో దిక్కు పారిపోయి...
avalanche at Kedarnath temple:హిమాలయాల్లోని కేదార్నాథ్ జ్యోతిర్లింగ క్షేత్రం వద్ద ఇవాళ ఉదయం భారీగా మంచుచరియలు విరిగిపడ్డాయి. కేదార్నాథ్ ఆలయం వెనుక భాగంలో సుదూరంలో ఉన్న కొండచరియలు ఒక్కసారిగా కూలాయి. దీంతో ఆ
న్యూఢిల్లీ: 1984లో సియాచిన్లో అదృశ్యమైన సైనికుడు లాన్స్ నాయక్ చంద్ర శేఖర్ మృతదేహాన్ని తాజాగా బంకర్లో గుర్తించారు. 38 ఏళ్ల తర్వాత ఆ సైనికుడు మృతదేహం లభ్యమైంది. కుమావన్ బెటాలియన్కు చెందిన లాన్�
న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్లోని కీమెంగ్ సెక్టార్లో ఆదివారం కొండచరియలు విరిగిపడ్డ ఘటనలో ఏడుగురు ఆర్మీ జవాన్లు గల్లంతు అయిన విషయం తెలిసిందే. అయితే ఆ సైనికుల మృతదేహాలను గుర్తించారు. రెస�
న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్లోని కీమెంగ్ సెక్టర్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఏడు మంది భారతీయ సైనికులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఆ ఆర్మీ సైనికుల కోసం గాలింపు చర్యలు చేపట్టి�
చమోలీ : ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో ఫిబ్రవరి 7వ తేదీన అకస్మాత్తుగా భారీ వరద వచ్చిన విషయం తెలిసిందే. కొండచరియలు విరిగిపడడం వల్ల వచ్చిన ఆ ఉప్పెనలో సుమారు 200 మంది మరణించారు. ఆ ఘటనప�