Dogs Mutilate Body | రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మరణించాడు. అతడి మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే రాత్రివేళ కుక్కలు ఆ మృతదేహాన్ని పీక్కొని తిన్నాయి.
RG Kar Hospital | దేశ వ్యాప్తంగా కలకలం రేపిన కోల్కతా హత్యాచార బాధితురాలైన ట్రైనీ డాక్టర్ శవపరీక్షను ఆర్జీ కర్ హాస్పిటల్లోనే నిర్వహించారు. అక్కడి డాక్టర్లు, మృతురాలి తండ్రి డిమాండ్ మేరకు ఆమె విధులు నిర్వహించ�
న్యూఢిల్లీ: పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా శరీరంపై 24 చోట్ల బుల్లెట్ గాయాలు ఉన్నట్లు అటాప్సీ రిపోర్ట్లో తేలింది. కేవలం రెండు నిమిషాల లోపే సుమారు 30 రౌండ్ల కాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు. పోస్�
ఎయిరిండియా విమానం| ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో విషాద ఘటన చోటుచేసుకున్నది. మలేషియా నుంచి వస్తున్న ఓ ప్రయాణికుడు విమానంలో కన్నుమూశారు. తమిళనాడులోని పుదుకోట్టయ్ జిల్లా నరియపట్టికి
బెంగళూరు: పోస్ట్మార్టమ్కు ముందు మృతదేహంలో కదలిక కనిపించింది. దీంతో ఆ వ్యక్తి మరణించలేదని గ్రహించి తిరిగి ఆసుపత్రిలో చేర్చారు. కర్ణాటకలోని మహాలింగపూర్ పట్టణంలో ఈ ఘటన జరిగింది. 27 ఏండ్ల వ్యక్తి బైక్ డ్�