మహబూబ్నగర్లో నిర్వహించిన ఆటో షో విజయవంతమైంది. జిల్లా కేంద్రంలోని బాయ్స్ కాలేజ్ గ్రాండ్లో ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో రెండ్రోజుల పాటు నిర్వహించిన కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయ్�
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్ కళాశాల మైదానంలో ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ సంయుక్త ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న ఆటో ఎక్స్పో కార్యక్రమం శనివారం ప్రారంభం కాగా, ప్రజల ను�
మార్కెట్లోకి ఏ కొత్త మోడల్ కారు, బైక్పై వచ్చినా మన మహబూబ్నగర్లో కనిపించాల్సిందే. నగర రోడ్లపై రయ్.. రయ్.. మంటూ దూసుకెళ్లాల్సిందే. ఎలక్ట్రిక్ వాహనాలు పరుగుల తీయాల్సిందే.. కాలనుగుణం గా వస్తున్న మార్పు�
పాలమూరు జిల్లా కేంద్రం రెండు రోజులపాటు ప్రముఖ కంపెనీల బ్రాండెడ్ కార్లకు వేదిక కానున్నది. ఈనెల 29, 30వ తేదీల్లో జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్ కళాశాల గ్రౌండ్లో రెండ్రోజుల పాటు భారీ ఎత్తున ఆటో ఎక్స్పో �
అధునాతన మోడల్స్, సరికొత్త ఫీచర్స్తో కూడిన బ్రాండెడ్ కార్లు, బైక్లు వరంగల్ నగరానికి ప్రదర్శనకు రానున్నాయి. ఆటోమోబైల్ రంగంలోని ప్రముఖ కంపెనీల వాహనాలన్నీ ఒకే వేదికపై కొలువుదీరనున్నాయి. ఇప్పటి వరకు �
నేటి దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరికీ అవసరమైన, అనివార్యమైన, అవయవమైన సొంత వాహనం కలను ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే (టీటీ)’ సంస్థలు సాకారం చేశాయి. ఇందుకోసం ఖమ్మం నగరంలోని ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ కళాశాల �
పదుల సంఖ్యలో స్టాళ్లు.. రకరకాల వాహన మోడళ్లు.. సందడిగా స్టాళ్లు.. కిటకిటలాడుతూ మైదానం.. ప్రతినిధుల డోమోలు.. వినియోగదారుల ప్రశ్నలు.. బ్యాంకర్ల రుణ ఆఫర్లు.. కొనుగోళ్ల హడావుడి.. వెరసి ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడ