చికెన్ ముక్క గొంతులో ఇరుక్కొని ఓ ఆటో డ్రైవర్ మృతి చెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో ఆదివారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. గొల్లపల్లిలోని కేసీఆర్ డబుల్బెడ్రూం కాలనీకి �
ఆటో సరిగ్గా నడవక కొద్దిరోజులు దిగులుతో ఉన్న ఆటోడ్రైవర్ గుండెపోటుతో మృతిచెందాడు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం కామారం గిరిజన తండాకు చెందిన హలావత్ యాదగ�
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉచిత బస్సు పథకం.. ఆటో డ్రైవర్ల ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపింది. గిరాకీ తగ్గడంతో ఆటో డ్రైవర్లు ఆర్థిక ఇబ్బందులతోపాటు అప్పులపాలయ్యారు. ఆలూర్ మండలం గుత్ప గ్రామానికి చెందిన చలిగంటి