ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో భాగంగా సెమీస్ రేసులో నిలవాలంటే భారీ తేడాతో తప్పక నెగ్గాల్సిన మ్యాచ్లో భారత అమ్మాయిల జట్టు చేతులెత్తేసింది. ఆదివారం షార్జా వేదికగా జరిగిన మ్యాచ్లో భారత్ను 9 పరుగుల తేడాత�
ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్లో తొలి టెస్టు ఓడిన ఇంగ్లండ్.. రెండో మ్యాచ్లో పుంజుకునేందుకు సిద్ధమైంది. బజ్బాల్ మోజులో తొలి రోజే ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్యర్యపరిచిన ఇంగ్ల�
తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకకు ఆస్ట్రేలియా క్రికెటర్లు తమవంతు సాయమందించేందుకు ముందుకువచ్చారు. ఇటీవలే శ్రీలంకతో టీ20, వన్డే, టెస్టులు ఆడిన ఆసీస్ క్రికెటర్లు.. అక్కడి పరిస్థితులను �
ద్వీపకల్ప దేశం శ్రీలంకలో ప్రస్తుత ఆందోళనకర పరిస్థితుల్లో ఆస్ట్రేలియాతో జరుగాల్సిన సిరీస్పై సందిగ్ధత ఏర్పడింది. లంకలో తీవ్ర అలజడి కొనసాగుతుండడంతో ఈ పర్యటనపై పునరాలోచించుకోవాలని ఆస్ట్రేలియా ప్రభుత్�
మౌంట్మాంగనూయ్: వన్డేల్లో ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ టీమ్ కొత్త వరల్డ్ రికార్డును క్రియేట్ చేసింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా పురుషుల జట్టు రికార్డునే ఆ టీమ్ తిరగరాయడం విశేషం. ఆదివారం న్యూజిలా