ఖరీఫ్ సీజన్లో రైతన్నలు పంటల సాగు కోసం సర్వం సిద్ధం చేసుకున్నారు. సీజన్ ప్రారంభం కావడంతో రైతన్నలు విత్తనాలు నాటేందుకు భూమిని దున్నుకొని, పంట సాగులో నిమగ్నమయ్యారు. గత ప్రభుత్వం పంట సాగు కోసం రైతుబంధు కింద�
Marri Janardhan Reddy | ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు అన్ని వేళల్లో అండగా ఉంటానని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి( Marri Janardhan reddy ) తెలిపారు. ప్రజా తీర్పును గౌరవిస్తూ నాగర్ కర్నూల్(Nagarkarnool) ప్రజలకు అన్నివేళల్లో అండగా ఉంటానని
Minister Vemula | రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న పోడు పట్టాలతో గిరిజనులకు అస్తిత్వం, భరోసాను కల్పించిన ఘనత సీఎం కేసీఆర్దే నని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి(Minister Vemula) అన్నారు.
Minister Gangula | తెలంగాణ రాష్ట్రం రాకపోతే ఈ ప్రాంతంలో ఇంత అభివృద్ధి, సంక్షేమం జరిగేదా? అని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula)ప్రశ్నించారు.
ప్రభుత్వ ఉద్యోగం జీవితానికి భద్రత ఇస్తుందని,సమాజంలో గౌరవం పెంచుతుందని పలువురు అధ్యాపకులు అన్నారు. ఇష్టపడి కాదు..కష్టపడి చదివితే కొలువు సులువుగా సాధించొచ్చని సూచించారు. గ్రూప్-1, గ్రూప్ -2, ఇతర పోటీ పరీక్�
చెరుకు రైతులు అధైర్యపడొద్దు : మంత్రి హరీశ్రావు | జహీరాబాద్ ప్రాంతంలో సాగైన చివరి చెరుకు గడ వరకు క్రషింగ్ జరిగేలా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని, రైతులు అధైర్యపడొద్దని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్�
న్యూఢిల్లీ: తాను ఆర్డరు చేసిన ఆక్సిజన్ కాంసంట్రేటర్స్ సరఫరా విషయమై చైనా తాత్సారం చేస్తున్నదని ప్రముఖ నటుడు, మానవతావాది సోనూ సూద్ చేసిన ఆరోపణపై భారత్ లోని చైనా రాయబారి స్పందించారు. కోవిడ్-19పై పోరాటంలో భార