మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ శనివారం జరగనుంది. రెండు రాష్ర్టాల్లోనూ హోరాహోరీ పోరు జరగడం, ఎగ్జిట్ పోల్స్లోనూ గెలుపెవరిదో నిర్దిష్టంగా తేలకపోవడంతో కౌంటింగ్పై ఉత్కంఠ నెలకొన్నది.
ఆంధ్రప్రదేశ్లో ఓట్ల లెక్కింపుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల సందర్భంగా తలెత్తిన ఉద్రిక్త పరిస్థితుల కారణంగా నేటి ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. ఏపీలోని 175 అసెంబ్లీ, 25ల�
YS Jagan | ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోసారి వైఎస్సార్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన స్పష్టం �
Lagadapati Rajagopal | ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని ఓ పోలింగ్ బూత్లో ఆయన ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2019 నుంచి �