లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో గతంలో మాదిరిగా తిరుమలలో వసతి, శ్రీవారి దర్శనానికి సిఫారసు లేఖలు స్వీకరించబోమని టీటీడీ ధర్మకర్తల మండలి శనివారం ప్రకటన విడుదల చేసింది.
జీహెచ్ఎంసీ సర్వసభ సమావేశ ఏర్పాటుపై ఎట్టకేలకు కదలిక వచ్చింది. ప్రజా సమస్యలపై చర్చించేందుకు వేదికైన కౌన్సిల్ను ప్రతి మూడు నెలలకోసారి నిర్వహించాల్సిన ఉన్నా గడిచిన ఐదున్నర నెలలుగా నిర్వహించలేదు. తొలుత �
సెంబ్లీ ఎన్నికల కోడ్ కారణంగా ఐదు నెలల పాటు వాయిదాపడిన బల్దియాలోని అనేక అంశాలు వెంటనే ముందుకు తీసుకెళ్లేలా.. తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మ�
కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ శాసనసభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది.. దీంతో యంత్రాంగం ఎలక్షన్ నిర్వహణకు కసరత్తు ప్రారంభించింది. వచ్చే నెల 3న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్నది.
సెంబ్లీ ఎన్నికల కోడ్ అమలు నేపథ్యంలో కామారెడ్డి జిల్లాలో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బు, మద్యం ఇతరత్ర తరలించే వారిపై నిఘా పెంచారు.