అసెంబ్లీ కమిటీ హాల్లో మంగళవారం పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) సమావేశం చైర్మన్ అక్బరుద్దీన్ ఓవైసీ అధ్యక్షతన నిర్వహించారు. జరిగింది. ఈ సందర్భంగా రెవెన్యూ ఆడిట్ ఫారాలపై చర్చించారు.
తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆచార్య కొత్తపల్లి జయశంకర్ కృషి అజరామరమైనదని సీఎం కేసీఆర్ కొనియాడారు. ఆచార్య జయశంకర్ వర్ధంతిని సందర్భంగా బుధవారం ఆయన సేవలను కేసీఆర్ స్మరించుకున్నారు. రాష్ట్ర సాధనోద్యమంలో భా�
విస్తృత అధ్యయనం, ముక్కుసూటిగా మాట్లాడే నైజం సీపీఐ సీనియర్ నేత చాడ వెంకట్రెడ్డి సొంతమని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. చాడ వెంకట్రెడ్డి శాసనసభలో చేసిన ప్రసంగాలతో రూపొందించిన
Minister KTR | అసెంబ్లీ కమిటీ హాల్లో వాణిజ్య శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం భేటీ అయింది. స్థాయీ సంఘం చైర్మన్ విజయసాయి రెడ్డి నేతృత్వంలో జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రి కేటీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్�