రాష్ట్రంలోని విద్యుత్తు ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమారకు విద్యుత్తు ఉద్యోగ సంఘాల నాయకులు విన్నవించారు. గురువారం హైదరాబాద్లో ఆయనను కలిసి వినతిపత్రం సమర్పించారు.
1592 మంది అసిస్టెంట్ సెక్షన్ అధికారులకు(ఏఎస్ఓలు) ఒకేసారి సెక్షన్ ఆఫీసర్లుగా కేంద్రం పదోన్నతి కల్పించింది. ఈ నిర్ణయం అడ్హక్ ప్రాతిపదికన వెంటనే అమల్లోకి వస్తుందని కేంద్ర మంత్రి జితేంద్ర ప్రసాద్ మంగ�
డెత్ సర్టిఫికెట్ ఇచ్చే విషయంలో రూ.2 వేలకు కక్కుర్తిపడి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు ఓ ఏఎస్వో. ఈ ఘటన మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ వద్ద చోటుచేసుకున్నది.