దేశం గర్వించదగ్గ నాయకుడు కేటీఆర్ అని ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి (Ashok Goud) అన్నారు. లండన్లో ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే శాఖ ఆధ్వర్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్
మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు రాజకీయ జీవితం ముగిసిందని, అందుకే మతిస్థిమితం కోల్పోయి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్గౌడ్ ఒక ప్రకటనలో మండిపడ్డా�
హైదరాబాద్, జూలై 2(నమస్తే తెలంగాణ): హైకోర్టు బార్ కౌన్సిల్ చైర్మన్గా ఎన్నికైన పొన్నం అశోక్గౌడ్ను పలువురు గౌడసంఘాల నేతలు శుక్రవారం ఆయన నివాసంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి హాజరైనవారిలో అఖిల