కేంద్ర ప్రభుత్వం పెంచిన జీతాలు వెంటనే ఇవ్వాలని, పారితోషికాలు తగ్గించే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ ఆశా వర్కర్స్ యూనియన్(సీఐటీయూ అనుబంధ) ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు భద్రాద్రి కలెక్టరేట్ ఎదుట స
ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి తమకు ఇచ్చిన హామీ ప్రకారం రూ.18,000 జీతం ఇవ్వాలని ఆశ వర్కర్లు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆశ వర్కర్లు ఆందోళన చేపట్టారు. సోమవారం చలో హైదరాబాద్క�
సమస్యలు పరిష్కరించాలని, హామీలు నెరవేర్చాలని ఆశా కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈ మేరకు భద్రాద్రి జిల్లాలోని ఇల్లెందు, భద్రాచలం, దమ్మపేటల్లో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు, ఇళ్లను శుక్రవా�
ఆశవ ర్కర్ల సమస్యలు, డిమాండ్లను పరిష్కరించాలని ఆశ వర్కర్ల సంఘం జిల్లా అధ్యక్షురా లు కనకవ్వ డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ..20 ఏండ్ల నుం చి విధులు నిర్వహి�