అసని తుపాను ప్రభావం కారణంగా సముద్ర తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారిపోయింది. ఏపీలోని మచిలీపట్నం, కాకినాడ, విశాఖ, గంగవరం, భీమునిపట్నం పోర్టుల్లో7 వ నెంబర్ ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు. ఇ�
అసనీ తుపాను నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని వ్యక్తులకు వెయ్యి రూపాయలు, ఒక్కో కుటుంబానికి 2 వేల రూపాయలు ఇవ్వాలని,
తుపాను అసని ఒక్క సారిగా తన దిశను మార్చుకుంది. ఉత్తర కోస్తాతో పాటు ఒడిశా మధ్యలో తీరం దాటుతుందనుకున్న తుపాను.. మచిలీపట్నం వైపు దూసుకొస్తోందని వాతావరణ శాఖ పేర్కొంది. రేపటి సాయంత్రానికి మచిలీప�
చెన్నై : అసని తుఫాను ప్రభావంతో తమిళనాడులోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం రాజధాని చెన్నైలో భారీ వర్షాలు కురవడంతో రోడ్లను వరద నీరు ముంచెత్తింది. అలాగే కోయంబేడు, అన్నానగర్, చూలైమే�
న్యూఢిల్లీ : అసని తుఫాను ముంచుకొస్తుంది. తుఫాను ప్రభావంతో పలు రాష్ట్రాల్లో వాతావరణం వేగంగా మారుతున్నది. రాబోయే 24 గంటల్లో బంగాళాఖాతం మీదుగా ముందుకు కదులుతుందని, ఈ సమయంలో 45-75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవ