చిత్రసీమలో కొన్ని కాంబినేషన్స్ పట్ల ప్రేక్షకులు ఎంతో ఆసక్తిని కనబరుస్తారు. అలాంటి వాటిలో మహేష్బాబు-త్రివిక్రమ్ కాంబో ఒకటి. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘అతడు’ ‘ఖలేజా’ చిత్రాలు ప్రేక్షకుల్ని మెప్పించా�
మహేష్ బాబు నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ చిత్రంలో సెట్స్ ప్రత్యేక ఆకర్షణ అవుతాయని అంటున్నారు ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్. కీర్తి సురేష్ నాయికగా దర్శకుడు పరశురామ్ పెట్ల రూపొందిస్తున్నారు. మైత్
పరశురాం (Parasuram) దర్శకత్వం వహిస్తున్న సర్కారు వారి పాట (Sarkaru Vaaru Paata) మే 12న విడుదల కానుంది. భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాశ్ పనిచేశారు.
హీరో చిరంజీవి ప్రస్తుతం తన 154వ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తుండగా…మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నది. శృతి హాసన్ నాయిక. ఈ సినిమా కొత్త షెడ్యూల్ తాజాగా హైదరాబాద్ల
1980 కాలం నాటి పేరుమోసిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు పాత్రలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కనిపించబోతున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం ‘స్టూవర్టుపురం దొంగ’. ‘బయోపిక్ ఆఫ్ టైగర్’ ఉపశీర్షిక. శ్రీ లక్ష్