Rohan Jaitley : సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేపడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అరుణ్ జైట్లీ తనను బెదిరించినట్లు రాహుల్ గాంధీ అన్నారు. ఆ వ్యాఖ్యలను అరుణ్ జైట్లీ కుమారుడు రోహన్ జై
బీజేపీతో లోపాయికారి ఒప్పందంతో ఎంతోమంది ఆర్థిక నేరగాళ్లు దేశం విడిచి పారిపోయారన్న విమర్శలున్నాయి. బ్యాంకులకు వేలకోట్లు ఎగవేసి బ్రిటన్కు పారిపోయిన ఆర్థిక నేరగాడు విజయ్మాల్యా తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇ
సైనిక్ స్కూల్ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అబద్ధాలు చెప్తున్నారని, ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు.
ఎలక్టోరల్ బాండ్ల ద్వారా గత ఐదేండ్లలో రాజకీయ పార్టీలకు రూ.10,792 కోట్ల విరాళాలు లభిస్తే అందులో 75 శాతానికి పైగా విరాళాలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకే దక్కాయి.