విద్యుత్ సంస్థలో పని చేస్తున్న ఆర్టిజన్ ఉద్యోగుల న్యాయమైన పోరాటానికి బీఆర్స్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తోందని ఆ పార్టీ రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్చార్జ్జి పట్లోళ్ల కార్తీక్రెడ్డి ప్రకటించారు.
విద్యుత్ శాఖలోని ఆర్టిజన్ల డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ హుజూర్నగర్ విద్యుత్ సబ్ డివిజన్ కార్యాల యం ఎదుట ఆర్టిజన్ ఉద్యోగులు చేపట్టిన నిరసన కార్యక్రమం మంగళవారం నాటికి 7వ రోజు కు చేరింది.
Artisan Employees | తమ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రభుత్వం మాకు చెవిలో పువ్వు పెట్టిందని.. అందుకు చెవిలో పువ్వు పెట్టుకుని నిరసన తెలుపుతున్నామన్నారు ఆర్టిజన్ కార్మికులు.
ఆర్టిజన్ల సమ్మెపై సర్కార్ ఉక్కుపాదం మోపుతున్నది. విద్యుత్తు సంస్థలు నానా రకాలుగా కార్మికులకు బెదిరింపులకు గురిచేస్తున్నది. అయినప్పటికీ కార్మికులు బెదరకుండా మూడో రోజైన శుక్రవారం కూడా సమ్మెను కొనసాగి
విద్యుత్ శాఖలోని ఆర్టిజన్ ఉద్యోగులకు ఏపీఎస్ఈబీ సర్వీస్ రూల్స్ అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్