కోటగిరి మండలంలోని సహకార సంఘం, ప్రైవేటు దుకాణాలలో కృత్రిమ యూరియా కొరత సృష్టించొద్దని, రైతులకు అవసరం మేరకు ఎరువులు అందించాలని, కృత్రిమ యూరియా కొరత సృష్టిస్తే శాఖ పరంగా చర్యలు తప్పవని కోటగిరి మండల వ్యవసాయ �
రామగుండం నగర పాలక సంస్థ పరిధిలో అక్రమ కట్టడాల పేరిట కూల్చివేతలతో అధికారులు, పాలకులు కృత్రిమ ఆనందం పొందుతున్నారని ఎన్ వైపీ జాతీయ ఉపాధ్యక్షులు అశోక్ వేముల ధ్వజమెత్తారు. ఈమేరకు గోదావరిఖని మార్కండేయ కాలనీ�
వికలాంగుల పరికరాల తయారీ కంపెనీ సౌత్ రీజినల్ సెంటర్ను ఏర్పాటు చేయాలని అలిమ్ కో (ఆర్టిఫిషియల్ లిమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) జాతీయ డైరెక్టర్ ఉమేశ్ జిలానీని అఖిలభారత
హైదరాబాద్: జబ్బుపడ్డప్పుడు ఆత్మీయ కరస్పర్శ ఉంటే బాగుంటుంది. కానీ ఇవి కరోనా రోజులు కదా.. ముట్టుకోవాలంటేనే భయం. శతకోటి కష్టాలకు అనంతకోటి ఉపాయాలు అన్నారు పెద్దలు. అందుకే విడిగా ఉంచిన రోగులకు మానవ స్పర్శ లాంట