కాంగ్రెస్ నాయకులకు అభివృద్ధి పనులు చేయడం చేతగాకనే వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని మున్సిపల్ మాజీ చైర్పర్సన్ జిందం కళ విమర్శించారు. గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి ప్రజల ముందే ఉందన్నారు. సిరిసిల్లలోని ప
Kangana Ranaut: ఇటీవల పార్లమెంట్లో చోటుచేసుకున్న జయాబచ్చన్ వివాదంపై కంగనా రనౌత్ స్పందించారు. జయాది అహంకారమని పేర్కొన్నారు. ఆ అహంకారానికి కుటుంబం బలి అవుతున్నట్లు తెలిపారు. ఎమర్జెన్సీ ఫిల్మ్ ప్ర
CM Nitish Kumar | బీజేపీతో మరోసారి జతకట్టే ప్రసక్తే లేదని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తేల్చిచెప్పారు. ఇకపై తాము సోషలిస్టులతో మాత్రమే కలిసి పనిచేస్తామని జేడీయూ చీఫ్ స్పష్టం చేశారు.
జాతీయపార్టీల నియంతృత్వ పోకడలకు, అధికార దాహానికి రాష్ర్టాలు బలైపోతున్నాయి. ఈ హక్కులను హరించే ప్రక్రియ తీవ్రస్థాయికి చేరింది. రాష్ర్టాల ఆశలు, ఆకాంక్షలు కేంద్రంలోని పెద్దలు పట్టించుకోరు. కేంద్ర బడ్జెట్న
ఎన్నికల్లో అహంకారం.. ధనబలం ఓడిపోయింది : కపిల్ సిబల్ | పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో అహంకారం, ధనబలం ఓడిపోయాయని కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ పేర్కొన్నారు.