మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఇటీవల అమెరికాలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో పాల్గొని తిరిగి శనివారం స్వదేశానికి చేరుకున్నారు. ధర్మపురి నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వ�
Dalai Lama | టిబెటన్ ఆధ్యాత్మిక గురువు, 14వ దలైలామా (Dalai Lama) టెన్జిన్ గ్యాట్సో 13 ఏళ్ల తర్వాత సిక్కింను సందర్శించారు. మూడు రోజుల పర్యటన కోసం సోమవారం ఉదయం అక్కడకు చేరుకున్నారు.
చెన్నై: రిపేర్ కోసం అమెరికా యద్ధ నౌక తొలిసారి భారత్కు వచ్చింది. అమెరికా నౌకా దళానికి చెందిన చార్లెస్ డ్రూ తమిళనాడుకు ఆదివారం చేరుకుంది. చెన్నైలోని కట్టుపల్లి వద్ద ఉన్న లార్సెన్ & టూబ్రో షిప్యార్డ్ల�