జమ్ముకశ్మీర్లోని శ్రీనగర్లోసోమవారం జరగనున్న జీ-20 సదస్సుకు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. డ్రోన్ల నిఘాతో పాటు ఎన్ఎస్జీ బలగాలతో నిఘా ఉంచారు. దాల్ సరస్సులో ప్రత్యేక డ్రిల్ నిర్వహించారు.
వేసవి శిబిరాల ఏర్పాటు విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమని పరిగి మం డల విద్యాధికారి హరిశ్చందర్ పేర్కొన్నారు. సోమవారం పరిగి మండలం చిట్యాల్ గ్రా మంలోని ప్రాథమిక పాఠశాలలో వేసవి ప్రత్యేక శిబిరాన్ని ఎంఈవో ప్రార
వానకాలం సీజన్లో సిరుల పంట పడింది. ఎక్కడ చూసినా బంగారువర్ణంలో మెరిసిపోతున్నది. ఇప్పుడిప్పుడే వరి కోతలు మొదలు కాగా, కోతల వెంటే ధాన్యం కొనేందుకు రాష్ట్ర సర్కారు సిద్ధమైంది. అన్నదాత ఆరుగాలం శ్రమించి పండించ
ఉప ఎన్నికల పోలింగ్కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ మునుగోడు నియోజకవర్గ రాజకీయం మరింత వేడెక్కుతున్నది. ఇప్పటికే ప్రచారంలో ప్రజల నుంచి వస్తున్న విశేష స్పందనతో టీఆర్ఎస్ మరింత దూకుడును కొనసాగిస్తున్నది. అ
హరిత తెలంగాణే లక్ష్యంగా ఏడు విడుతలుగా చేపట్టిన హరితహారం విజయవంతంగా ఎనిమిదో విడుతకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమైంది. జిల్లాలో 33.72 లక్షల మొక్కలు నాటే ప్రణాళికతో సిద్ధమవుతున్నది. ఇప్పటికే 72 రకాల 65 లక్షలు మొక్�