యుద్ధంతో అట్టుడుకున్న ఇరాన్ నుంచి తుర్క్మెనిస్థాన్, అర్మేనియాకు తరలించిన 110 మంది భారతీయ విద్యార్థులు సురక్షితంగా గురువారం స్వదేశానికి చేరుకున్నారు. ఆపరేషన్ సింధులో భాగంగా వీరిని తుర్క్మెనిస్థాన�
Indian Students | పశ్చిమాసియా మరోసారి భగ్గుమంది. గతవారం ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ పేరిట దాడులు ప్రారంభించినప్పటి నుంచి ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
Armenia | అర్మేనియా (Armenia)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గ్యాస్ స్టేషన్లో పేలుడు (fuel depot blast ) సంభవించింది. ఈ ఘటనలో సుమారు 20 మంది ప్రాణాలు కోల్పోగా.. 300 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ప్రతిష్ఠాత్మక స్ట్రాంజా స్మారక బాక్సింగ్ టోర్నీలో భారత యువ బాక్సర్ మహమ్మద్ హుసాముద్దీన్ పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన పురుషుల 57కిలోల క్వార్టర్స్ బౌట్లో బరిలోకి దిగిన హుసాముద్దీన్ 0-5 తేడాతో
విదేశాలలో డెంటల్ పీజీ సీటు ఇప్పిస్తామంటూ నమ్మించి ఇద్దరు వైద్య విద్యార్థులకు సైబర్ నేరగాళ్లు రూ.6.5 లక్షలు టోకరా వేశారు. ఆర్టీసీ క్రా స్ రోడ్డులో ఉండే బీడీఎస్ వైద్యులు