మండల కేంద్రంలో పద్మశాలి కమ్యూనిటీ హాల్ నిర్మాణ కోసం చేపట్టిన తవ్వకాల్లో గురువారం పురాతన విగ్రహాలు బయటపడ్డాయి. పిల్లర్ గుంతలు తవ్వుతుండగా ఈ విగ్రహాలు బయటపడినట్లు కూలీలు తెలిపారు.
పాతరాతి యుగం నాటి మానవ స్మారక శిలలను ములుగు జిల్లా మంగపేట మం డలం కొత్తూరు - మొట్లగూడెం గ్రామానికి దగ్గరలో ఉన్న రాజారామ్ సుద్దగుట్ట పరిధిలో ఆదివారం టీమ్ ఆఫ్ రిసర్చ్ ఆన్ కల్చర్ అండ్ హెరిటేజ్ (టార్చ�
లక్నో : ఓ తండ్రి, తన ఇద్దరు కుమారులు రాత్రికి రాత్రే ధనవంతులు కావాలనుకున్నారు. అందుకు పథకం ప్రకారం ముందుకు వెళ్లారు. అత్యాశకు వెళ్లిన వారు అడ్డంగా బుక్కయ్యారు. వారి మోసం వెలుగులోకి రావడంతో గ్�