నిప్పులేని చోట మంటపెడుతుంది మాట. ఆ మాటల మంటలకు ఆజ్యం పోస్తుంది పెద్దల జోక్యం. ‘ఈగో’ సంసారంలో సుడిగుండాలు సృష్టిస్తుంది. అదే పిల్లల భవితకు పెద్ద గండం. కొట్లాడుకుని కోర్టు మెట్లెక్కే భార్యాభర్తలు ఒక్క మెట�
జాతీయ న్యాయ సేవాధికార సంస్థ పిలుపు మేరకు శనివారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన లోక్ అదాలత్ల్లో ఏకంగా 2,32,200 కేసులు పరిషారమయ్యాయి. ఇందులో ప్రీలిటిగేషన్ కేసులు 5,516 కాగా, మిగిలిన 2,26,684 కేసులు కోర్టుల్లో పెండ�
రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం జిల్లా స్థాయిల్లో నిర్వహించిన లోక్ అదాలత్లలో రికార్డు స్థాయిలో 7.5 లక్షల కేసులు రాజీ అయ్యాయి. తద్వారా లబ్ధిదారులకు రూ.109.45 కోట్ల పరిహారం చేరనున్నది. అందులో ప్రీ లిటిగేషన్ కేసు�
దేశంలోని యువ న్యాయవాదులను ప్రోత్సహించేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నడుం బిగించారు. ఆయన సూచనల మేరకు హైదరాబాద్లోని అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎ�
వివాదాల పరిష్కారానికి న్యాయవ్యవస్థతో పాటు లోక్ అదాలత్, ఆర్బిట్రేషన్ సెంటర్ల లాంటి ప్రత్యామ్నాయ వ్యవస్థలు చాలా కీలకమని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు