ప్రాజెక్ట్లు, చెక్డ్యాంలు, చెరువుల పునరుద్ధరణతో రాష్ట్రంలో సాగునీటి కొరత లేదని, సాగు జలాలు పుష్కలంగా ఉన్నాయని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం మధిర ప�
జిల్లాలోని చెరువుల్లో ఉచితంగా చేప పిల్లలు వదులుతున్నారు. ఈ ఏడాది 2.06 కోట్ల పిల్లల్ని జలాశయాల్లో వదలాలని ప్రభుత్వం నిర్దేశించింది. మొత్తం 745 చెరువుల్లో వదిలేందుకు కార్యాచరణ రూపొందించింది. ఇప్పటికే మాదన్న�
ఎనిమిదేళ్లలో తెలంగాణలో జరిగిన అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నారని వారి మాటలను ఎవరూ పట్టించుకోవద్దని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పారిశ్రామికాభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్
రంగారెడ్డి జిల్లాలో ఉచిత చేప పిల్లల పంపిణీ షురూ అయ్యింది. సోమవారం మహేశ్వరం నియోజకవర్గంలోని జల్పల్లి చెరువులో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి చేప పిల్లలను వదిలి శ్రీకారం చుట్టారు. మత్స్యకారుల అభ్
ఉమ్మడి రాష్ట్రంలో చెరువుల్లో నీరు లేకపోవడం, మరికొన్ని చెరువుల్లో నీరు ఉన్నా ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడంతో మత్య్సకారులు నిరుత్సాహంతో కొట్టుమిట్టాడేవారు. కొందరు మత్స్యకారులు ఉపాధి లేక వలసలు పోగా .. మరి�
కొల్చారం మండలంలో పలు చోట్ల చేపల పెంపకం మెళకువలు పాటిస్తే లాభాలు కొల్చారం, డిసెంబర్ 12 : రాష్ట్ర ప్రభుత్వం చేపల పెంపకానికి మత్స్యకారులకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నది. రైతులు వివిధ రకాల పంటల సాగుతో పాటు వ్