రాష్ట్ర ప్రభుత్వం అభయ హస్తం పథకాల దరఖాస్తుల్లో భాగంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన సభలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి నల్లగొండ జిల్లా నోడల్ అధికారి ఆర్వీ కర్ణన్ సూచించారు.
దేశవ్యాప్తంగా సైనిక స్కూల్స్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న పరీక్షల తేదీ మారింది. వచ్చే విద్యా సంవత్సరంలో (2024-25) ఆరు, తొమ్మిది తరగతుల్లో ప్రవేశాలకు ఆలిండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (AISSEE 2024) ష�
TSPSC | గురుకుల విద్యాలయాల్లో బోధన పోస్టుల భర్తీకి నియామక బోర్డు (ట్రిబ్) నేటినుంచి (బుధవారం) వన్టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నది. ఓటీఆర్ నమోదు ద్వారా వచ్చే నంబర్తో �
నూతన ఓటరు నమోదు, జాబితాలో మార్పులు, చేర్పులు, పేరు తొలగింపుల కోసం వచ్చిన ప్రతీ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, నిర్దారించుకున్న తర్వాతనే వివరాలు నమోదు చేయాలని ఓటరు జాబితా పరిశీలకుడు మహేశ్ దత్ ఎక్క అ�
జీవో 59 దరఖాస్తుల పరిశీలనకుగాను ప్రత్యేక బృందాలను జిల్లా కలెక్టర్ డి.అమయ్కుమార్ ఏర్పాటు చేశారు. ఆయా శాఖల జిల్లా అధికారులతోపాటు రెవెన్యూ సిబ్బందితో కూడిన 32 బృందాలను జిల్లా ఉన్నతాధికారులు ఏర్పాటు చేశా�
నిజామాబాద్లో బీసీ భవన్ నిర్మాణానికి ఎకరం స్థలం కేటాయించి, భవన నిర్మాణానికి సహకరించాలని ఆ జిల్లా బీసీ ఐక్యవేదిక ప్రతినిధులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు విజ్ఞప్తి చేశారు
విద్యార్థుల్లో దాగిఉన్న సృజనాత్మకత, ప్రతిభను వెలికి తీసి, వారిని కొత్త ప్రయోగాలు, ఆవిష్కరణల దిశగా ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఇన్స్పైర్- మానక్' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ఆరో నుంచి 10వ �
రాజీవ్గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయ (ఆర్జీయూకేటీ) పరిధిలోని బాసర ట్రిపుల్ ఐటీ(2022-23)లో విద్యాసంవత్సరం ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల అయింది. డైరెక్టర్ సతీశ్కుమార్ ఇటీవల విడుదల చేశారు
గ్రూప్ -1 దరఖాస్తు ప్రక్రియ శరవేగంగా జరిగేలా టీఎస్పీఎస్సీ చర్యలు చేపడుతున్నది. వెబ్సైట్పై లోడ్ పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకొంటున్నది. దీనికోసం ఒక టీం ప్రతి రోజూ పనిచేస్తున్నది. అభ్యర్థులకు ఇబ్బంద�
సిద్దిపేట : సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లోని నిరుద్యోగులు దరఖాస్తు చేసుకునే ఆదాయ, నివాసం, కుల ధృవీకరణ పత్రాలను 24 గంటల్లోనే ఇవ్వాలనని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. మంగళవారం �
జిల్లాలో 58, 59 జీవో ప్రకారం స్థలాల రెగ్యులరైజేషన్ కోసం కొనసాగుతున్న ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ గురువారంతో ముగియనున్నది. బుధవారం వరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న 16 మండలాల నుంచి 9,308 దరఖాస్తులు
జిల్లాలో అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు 2021-22 సంవత్సరానికి సంబంధించి ప్రీ మెట్రిక్, పోస్టు మెట్రిక్ స్కాలర్షిప్ల కోసం ఈ నెల 31 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని హైదరాబాద్ జిల్లా అదనప
త్వరలో దేశంలో అందుబాటులోకి మరో స్వదేశీ టీకా | దేశంలో మరో స్వదేశీ వ్యాక్సిన్ అందుబాటులో రానుంది. గుజరాత్కు చెందిన ప్రముఖ ఫార్మాస్యూటికల్ సంస్థ జైడస్ క్యాడిలా అభివృద్ధి చేసిన జైకోవ్-డీ వ్యాక్సిన్ అత్