బోధన్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో రెండో రోజూ ప్రజాపాలన దరఖాస్తు ఫారాల కొరత ఏర్పడింది. దీంతో జిరాక్స్ సెంటర్లు, మీ సేవ కేంద్రాలకు అనుకూలంగా మారింది. దరఖాస్తు ఫారాల కలర్ జిరాక్స్ను ఒక్కొక్కటి రూ. 50 చొప్�
ప్రజాపాలనలో ప్రజలకు సే వ అటుంచితే దరఖాస్తుదారుల జేబులకు చిల్లు లు పడ్డాయి. ఒక్కో వార్డులో నాలుగు కేంద్రా ల్లో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరిస్తామని, ఒక రోజు ముందుగానే దరఖాస్తు ఫారాల�
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హా మీల అమలులో భాగంగా చేపట్టిన ‘ప్రజాపాలన’ ఉమ్మ డి జిల్లా వ్యాప్తంగా గురువారం ప్రారంభమైంది. ఐదు గ్యారంటీలకు ఒకటే దరఖాస్తు తీసుకున్నారు.
జర్నలిస్టుల సంక్షేమ నిధి ద్వారా ఆర్థికసాయం కో సం మరణించిన జర్నలిస్టుల బాధిత కుటుంబ స భ్యులు 21లోగా దరఖాస్తు చేసుకోవాలని మీడి యా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రమాదం బారిన పడిన లేదా అ�
దేశ వ్యాప్తంగా గల సెంట్రల్ యూనివర్సిటీలు, ఇతర విద్యాసంస్థల్లోని అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే సీయూఈటీ -యూజీ ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసింది. మార్చి 30తో దరఖాస్తుల స�