ఐఫోన్లు, ఐప్యాడ్స్.. ఇతర యాపిల్ ఉత్పత్తులు వాడుతున్న యూజర్లు ‘హై రిస్క్'లో ఉన్నారని హెచ్చరికలు జారీ అయ్యాయి. ఐఫోన్ సహా యాపిల్ ఉత్పత్తుల్ని సైబర్ మోసగాళ్లు లక్ష్యంగా చేసుకున్నారని, ఈ నేపథ్యంలో యాపి�
iPhone | న్యూఢిల్లీ, జూలై 16: సైబర్ మోసాలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో మోసగాళ్ల వలకు చిక్కకుండా ఉండేందుకు ఐఫోన్ వినియోగదారులకు యాపిల్ సంస్థ పలు సూచనలు చేసింది. ఈ మేరకు కంపెనీ సెక్యూరిటీ డాక్యుమెంట్ను �
యాపిల్ ప్రొడక్ట్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక జారీ చేసింది. ఐఓఎస్, ఐపాడ్ఓఎస్, మేక్ఓఎస్, టీవీఓఎస్, వాచ్ఓఎస్, సఫారీ బ్రౌజర్ వంటి యాపిల్ ఉత్పత్తుల్లో అనేక బలహీనతలు వెల్లడైనట్లు ఇండియన్ కంప్యూట�
iPhone | ఇటీవలే శామ్సంగ్ స్మార్ట్ ఫోన్ ( Samsung Galaxy phones) యూజర్లకు కేంద్రం అలర్ట్ (Government Warns) జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా యాపిల్ యూజర్ల (Apple Users)కు కూడా ఇదే తరహా హై రిస్క్ (High Risk) అలర్ట్ ఇచ్చింది.