ఏపీ బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు బీజేపీ జాతీయ కౌన్సిల్ స�
ఏపీ మాజీ మంత్రి, బీజేపీ నేత రావెల కిశోర్ బాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. ఈ రాజీనామా లేఖను ఏపీ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజుకు
ఏపీలోని మూడు రాజధానుల అంశం ఉత్తుత్తి మాటేనని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహా రావు అన్నారు. మూడు రాజధానులంటూ జగన్ ప్రభుత్వం ముందుకెళ్లదని, ఆ దిశగా కూడా ఆలోచించడం లేదని జీవీఎల్ పే�
ఏపీ రాజకీయం ఓ కీలక మలుపు తిరిగింది. ఇన్ని రోజుల పాటు విమర్శల చుట్టూ తిరిగిన రాజకీయం.. ఇప్పుడు పొత్తుల చుట్టూ తిరుగుతోంది. ఎప్పుడు ఎన్నికలు వస్తాయో.. ఎవ్వరికీ తెలియదు కానీ.. పొత్తుల గురించి మాత్రం ప్
ఏపీలో పొత్తులపై టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన కామెంట్స్పై, ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఈ మధ్య త్యాగం గురించి కొందరు మాట్లాడుతున్నారని, వారి త్యాగాలను చాలా సార్లు
ఏపీలో జనసేనతో పొత్తులపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ ఈ విషయంపై తమతో చర్చిస్తే, తాము కూడా కచ్చితంగా స్పందిస్తామని ప్రకటించారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు రాయలసీమ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. ఆయన ప్రభుత్వాన్ని విమర్శించే క్రమంలో.. హత్యలు చేసే కడప వాళ్లకు కూడా మోడీ ప్రభుత్వం ఎయిర్పోర్టు కట్టించ�