భారత అథ్లెట్, మహిళా జావెలిన్ త్రోయర్ అన్ను రాణి పోలండ్లో జరిగిన ఇంటర్నేషనల్ వీస్లా మానియక్ మెమొరియల్ టోర్నీలో స్వర్ణం సాధించి సత్తాచాటింది. వరల్డ్ అథ్లెటిక్స్ కాంటినెంటల్ టూర్ బ్రాంజ్ లెవ�
ఆసియా క్రీడల్లో భారత మహిళా అథ్లెట్లు అసమాన పోరాట పటిమతో చరత్ర సృష్టించారు. భారత క్రీడా యవనికపై సరికొత్త అధ్యాయం లిఖిస్తూ.. పసిడి కాంతులతో త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు. జావెలిన్ త్రోలో ఈటెను రికార
భారత జావెలిన్ త్రో అథ్లెట్ అన్ను రాణి చరిత్ర సృష్టించింది. కామన్వెల్త్ క్రీడల్లో సత్తాచాటిన ఆమె.. ఏకంగా 60 మీటర్ల త్రో విసిరి కాంస్య పతకం తన ఖాతాలో వేసుకుంది. కామన్వెల్త్ క్రీడల చరిత్రలో మహిళల జావెలిన్ త�
ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్స్-2022 జావెలిన్ త్రో (మహిళల విభాగం) లో భారత ఆశాకిరణం అన్నూరాణి ఫైనల్స్లో ఆశించిన మేర రాణించలేకపోయింది. ఫైనల్స్లో ఆమె ఏడో స్థానంతో...
భారత స్టార్ జావెలిన్ త్రోయర్ అన్ను రాణి.. వరుసగా రెండోసారి ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ ఫైనల్కు అర్హత సాధించింది. గురువారం మహిళల క్వాలిఫయింగ్ రౌండ్లో అన్ను రాణి 59.60 మీటర్ల దూరం బల్లెం విసిరి �