వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ నగరానికి చదువుకోడానికి, ఉద్యోగం కోసం, కూలీ పనులు చేసుకోడానికి వచ్చిన వారందరికి రూ.5కే భోజనం పెట్టేందుకు కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నెలకొల్పిన అన్నపూర్ణ క్యాంటీ
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనపై దృష్టి పెట్టకుండా పేర్ల మార్పుపైనే నిరంతరం దృష్టి పెడుతుందని మెట్టుగూడ కార్పొరేటర్ రాసూరి సునీత ఎద్దేవా చేశారు. ఢిల్లీ పెద్దల మెప్పు పొందడం కోసమే సీఎం రేవంత్ రెడ్డి అన�
అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్పు ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) డిమాండ్ చేశారు. శనివారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట బీఆర్ఎస్
గ్రేటర్లోని కొన్ని ప్రదేశాలల్లో ప్రతికూల పరిస్థితుల దృష్ట్యా అన్నపూర్ణ కేంద్రాలు పనిచేయడం లేదని, త్వరలోనే సాధ్యాసాధ్యాలను పరిశీలించి వినియోగంలోకి తీసుకువస్తామని జీహెచ్ఎంసీ అధికారులు శుక్రవారం ఒక
హైదరాబాద్ : భోజనామృతం, అన్నపూర్ణ, సద్దిమూట… ఇలా పేరు ఏదైనా, హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ట్రస్ట్తో కలిసి ప్రభుత్వం లక్షల మంది ఆకలి తీర్చడం జరుగుతుందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు �